వనజీవి రామయ్యకు టీడీపీ సన్మానం


వనజీవి రామయ్యకు టీడీపీ సన్మానం


పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులను జిల్లా టీడీపీ  నాయకులు ఘనంగా  సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో  టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, టిడిపి పార్టీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు ప్రకటించిన ఐదు లక్షల రూపాయల చెక్ ను వారు వనజీవి రామయ్యకు అందజేసారు.


Comments